నేటి విశేషం మాఘ అమావాస్య
మాఘ అమావాస్య, అత్యంత పవిత్రమైన రోజులలో మాఘ అమావాస్య ఒకటి.
దీనిని మౌని అమావాస్య, మాఘీ అమావాస్య అని కూడా అంటారు...
అందుకే ఈరోజున పూజలు చేసేవారంత మౌనవ్రతం చేస్తారు, గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు.
దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.
కేవలం మౌనీ అమావాస్య రోజు మాత్రమే కాకుండా ఈ నెల మొత్తాన్ని అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు.
పుష్య పూర్ణిమ రోజు మొదలు పెట్టి మాఘ పూర్ణిమ వరకు వ్రతాన్ని పూర్తి చేస్తారు.
ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు, దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి, దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు.
చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతుంటారు.
మౌని అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు.
ఈ రోజు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను కలిగించవు అని అంటుంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు “మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు, అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.” శరీరాన్ని, మనస్సును
.jpeg)