రూ.లక్ష లంచం తీసుకుంటూ అధికారులకు పట్టు

 


విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు. 

రూ.లక్ష లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డ వీఆర్వో చిట్టిబాబు. 

చాకివలసకు చెందిన రైతు భూమి మ్యూటేషన్ కోసం రూ. 3 లక్షలు లంచం డిమాండ్.✍️