మండపేట మండలం ఏడిద ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి సూర్యచంద్ర బుక్ ప్రొడక్ట్స్ అధినేత రిమ్మలపూడి జానకిరామ్రూ 11 వేలు విలువ చేసే మైక్ సెట్ బుధవారం బహుకరించారు. ఈ కార్యక్రమంలో గొడవర్తి సత్యనారాయణ, బండారు వెంకటరమణ, రామిశెట్టి రాజు, నాగరాజు, రాంబాబు, ప్రధాన ఉపాధ్యాయులు ముత్యాల వెంకటేశ్వర ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
